నేడు ప్రపంచ అటవీ దినోత్సవం (World Forest Day ) సందర్భంగా ..ప్రపంచంలోని 80శాతం భూ జీవవైవిధ్యానికి అడవులే ప్రధాన కారణమని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో దోహదపడతాయి. అడవులు లేకపోతే ఈ భూమి ఓ నిర్జీవంతో సమానం. తెలంగాణ ప్రభుత్వం అడవుల రక్షణ, పెంపకంపై ‘హరితహారం’ (HarithaHaaram) కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పార్కులకు పునర్జీవంపోసిన ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ […]
READ MORE2023 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 109 మందిని 106 పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. 91 పద్మశ్రీ పురస్కారాలకు 94 మంది(మూడు కేటగిరీల్లో ఇద్దరేసి ఎంపికయ్యారు) పేర్లతో కూడిన జాబితాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి విడుదల చేసింది. వీరిలో 19 మంది మహిళలు, ఇద్దరు ఎన్నారైలు ఉన్నారు. 7 మందికి మరణానంతరం […]
READ MOREనదులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది – ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్, “ప్రపంచ నదుల దినోత్సవం, కెనడా” ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డెక్కన్ హెరిటేజ్ అకాడమీ మరియు జెబిఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ సంయుక్తంగా ఆదివారం సాలార్జంగ్ మ్యూజియం వద్ద ‘మూసీ రివర్ ఫ్రంట్ వాక్’ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద కుమార్ మాట్లాడుతూ.. ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న […]
READ MOREనమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను ఇవాళ ప్రధాని మోదీ మధ్యప్రదేశ్లోని కూనో పార్క్లో ఈ ఉదయం అభయారణ్యంలో విడుదల చేశారు. ప్రధాని మోదీ తన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చీతాలను ఎన్క్లోజర్ల నుంచి నేషనల్ పార్కులోకి వదిలి స్వేచ్ఛ కల్పించారు. అక్కడే ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించారు. మన దేశంలో గతంలో ఆసియాటిక్ చిరుత పులులు ఉండేవి. అయితే ఇవి అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 70 ఏళ్ళ తర్వాత ఈ జాతిని పునరుద్ధరించడం కోసం బోయింగ్ బి747 జంబోజెట్ […]
READ MOREతెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ తక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు చలి పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం వేకువ జాము నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు భారీగా కమ్మేసింది. ఈశాన్య భారత నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో శీతల గాలులు […]
READ MOREరాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దిగ్విజయంగా ముందుకు వెళుతుంది. జపాన్ లోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ కోహన ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యార్థులు,ఉపాధ్యాయులతో కలిసి ఆరెంజ్,ఆలివ్,రోజ్ మొక్కలు నాటారు.ఈ కార్యక్రమాన్ని రాజ్గ్రూప్, నిర్వాణం & నేహా ఎన్ టెక్నాలజీస్ నిర్వహించాయి.ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
READ MOREగ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరు ఊరుకో జమ్మి చెట్టు-గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కలిసి జమ్మి మొక్కను నాటారు. జోగినపల్లి సంతోష్ కుమార్ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న కీసర అభయారణ్యంలోని పెద్దమ్మ చెరువు పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే వివేకానంద, జడ్పి చైర్మన్ శరత్ […]
READ MOREజీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని, నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 040-21111111కు ఫోన్లో సంప్రదించవచ్చని తెలిపింది. కాగా, శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికే నగరం అతలాకుతలమైంది.నిన్న సాయంత్రం జంట నగరాలను అల్లాడించింది.
READ MOREFBH చైర్మన్ వేదకుమార్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటిన పద్మశ్రీ,రామన్ మెగాసేసే అవార్డ్ గ్రహీత ప్రొ.శాంతా సిన్హా
admin October 4, 2021 0 COMMENTSరాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారబించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ విసిరిన చాలెంజ్ సామాజిక సేవకురాలు పద్మశ్రీ,రామన్ మెగాసేసే అవార్డ్ గ్రహీత ప్రొ.శాంతా సిన్హా స్వీకరించారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఆమె మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ శాంత సిన్హా మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, ప్రతి ఒక్కరు చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా […]
READ MOREఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 150 మందిని కాపాడిన చింతచెట్టు కింద స్మారక సమావేశం
admin September 29, 2021 0 COMMENTSసెప్టెంబర్ 28 (మంగళవారం)న అఫ్జల్గంజ్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఆవరణలోని చింత చెట్టుకింద ‘ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో ‘సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్’, ‘దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్’, ‘దక్కన్ హెరిటేజ్ అకాడమీ’ భాగస్వామ్యంతో – మణికొండ వేదకుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 1908 సం।।లో వచ్చిన మూసీ వరదల్లో ఆస్థి, ప్రాణ నష్టం సంభవించింది. వేల మంది ఆ మూసీ వరదల్లో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. అయితే కొందరు ఈ చింతచెట్టుపైకి […]
READ MOREBestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.











