మెగాలిథిక్ మెన్హిర్ల పరిరక్షణలో స్థానికులకు భాగస్వామ్యండిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ మరియుదక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీట్ వరల్డ్ హెరిటేజ్ వీక్ -2023ని పురస్కరించుకొని 2023 నవంబర్ 20న తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ (DHT) విభాగం, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీట్ జరిగింది. ముడుమాల్లోని మెగాలిథిక్ మెన్హిర్స్ : వాటి ప్రాధాన్యం అనే అంశంపై ఈ సమావేశం జరిగింది. ఈ మానవ నిర్మిత […]
READ MOREప్రజా గాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా దవాఖానలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ‘‘పొడుస్తున్న పొద్దు మీద’’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు. బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది. భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు.. వేల ఆందోళనల్లో కదంతొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం […]
READ MOREఫ్రాన్స్ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
admin July 15, 2023 0 COMMENTSప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అందజేశారు. పారిస్లో అట్టహాసంగా జరిగిన బాస్టీల్ డే పరేడ్ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.ఇందులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు గంధపు చెక్కతో తయారు చేసిన సగీత వాయిద్యం సితార్, సరస్వతి విగ్రహాలు, ఆయన సతీమణి బ్రిగిట్టే మాక్రాన్కు చందనం పెట్టెలో పోచంపల్లి ఇకత్ చీరను ప్రధాని […]
READ MOREహైదరాబాద్ నగరంలో బీఎన్నార్ హిల్స్లోని పడగరాయి పైకప్పుపై పురాతన బొమ్మల లిపిని గుర్తించినట్టు చరిత్రకారుడు డాక్టర్ ద్యావనవల్లి సత్యనారాయణ తెలిపారు. ఇక్కడ గుర్తించిన గొలుసుకట్టు రాత ఎరుపు రంగులో ఉన్నదని, మహబూబ్నగర్ సమీపంలోని మన్నెంకొండ, వర్గల్ సరస్వతీ ఆలయ పరిసరాల్లోని పడగరాళ్ల పైకప్పులపైనా ఇలాంటి లిపి కనిపించిందని పేర్కొన్నారు. తాజాగా గుర్తించిన లిపి సింధు నదీలోయ నాగరికత నాటి అక్షరాలను పోలి ఉన్నట్టు చెప్పారు.5వేల ఏండ్ల క్రితం ఆదిమానవులు ఇక్కడ ఆయుధాలు, పనిముట్లను తయారు చేసుకున్న సమయంలో […]
READ MOREలాస్ ఏంజెల్స్ 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు గెలుపొందిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్ర బృందానికి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. జక్కన రాజమౌళి , సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్పై దేశవ్యాప్తంగా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు పాట ‘నాటు నాటు…’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుని భారతీయ సినీ చరిత్రలో తెలుగువాడి […]
READ MORE2023 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 109 మందిని 106 పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. 91 పద్మశ్రీ పురస్కారాలకు 94 మంది(మూడు కేటగిరీల్లో ఇద్దరేసి ఎంపికయ్యారు) పేర్లతో కూడిన జాబితాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి విడుదల చేసింది. వీరిలో 19 మంది మహిళలు, ఇద్దరు ఎన్నారైలు ఉన్నారు. 7 మందికి మరణానంతరం […]
READ MOREమన చరిత్రకి, వారసత్వ సంపదకు, గొప్ప సంస్కృతికి నిదర్శనంగా నిలిచే బన్సీలాల్పేట మెట్లబావి చారిత్రక సంపద అని, దానిని కాపాడుకుంటూ భావితరాలకు అందివ్వాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏనలేని కృషి చేస్తోందని, వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం రూ.10కోట్ల వ్య యంతో బన్సీలాల్పేట మొట్ల బావి పునురద్దరణ పనుల చేపట్టి పూర్వ వైభాన్ని తీసుకువచ్చిందన్నారు. 108 ఎకరాల్లో విస్తరించి ఉన్న కుతుబ్షాహీ టూంబ్స్ వద్ద […]
READ MOREఅంతర్జాతీయ జియోడైవర్సిటీ డే-2022ను పురస్కరించుకొని, గణనీయమైన భౌగోళిక వైవిధ్యాన్ని మరియు భౌగోళిక వారసత్వాన్ని పరిరక్షించడానికి కృషిచేస్తూ, మరింత సుస్థిర అభివృద్ధికి కొత్త మార్గాన్ని సుగమం చేయడానికి తెలంగాణ ప్రాంతంలోని జియో కల్చరల్ హెరిటేజ్ సైట్లను ఏడాది పొడవునా సందర్శించాలనే సంకల్పంలో భాగంగా దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వేదకుమార్, ఇంజనీర్లు, పర్యావరణవేత్తలు, చరిత్రకారులు, పౌరసమాజ సమూహాలతో కలిసి చారిత్రాత్మక బొమ్మలగుట్ట కొండను సందర్శించారు . ఉమ్మడి రాష్ట్రం లో సరైన సంరక్షణ మరియు రక్షణ లేకపోవడం […]
READ MOREఆదివాసీ, బంజారా భవనాలు ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించారు. బంజారాహిల్స్లోని రోడ్నెం.10లో ఆదివాసీ, బంజారా భవనాలను నిర్మించారు. ఈ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు రూ.50 కోట్ల నిధులను ఖర్చుచేసింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.ఈ రోజు ఈ భవనం తనతో ప్రారంభింపజేసుకున్నందుకు తెలంగాణ గిరిజన బిడ్డలందరికీ హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది భారతదేశ గిరిజనులకు అంతా స్ఫూర్తి అన్నారు. […]
READ MOREప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ, ఐకోమోస్ ఇండియా ICOMOS, India (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ వింగ్ ఆఫ్ ఇండియా) మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) సహకారంతో “హెరిటేజ్ పరిరక్షణ మరియు పర్యాటకం” పై అవగాహన సదస్సు ను టూరిజం ప్లాజాలో నిర్వహించారు. . ముఖ్య అతిథిగా యువజన సర్వీసులు, స్పోర్ట్స్, టూరిజం, సంస్కృతి అండ్ పురావస్తుశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారి చే దీప […]
READ MORE










