ఈరోజు మే 19, 2024న అంతర్జాతీయ మ్యూజియం డే సంధర్భంగా డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ (Deccan Heritage Academy Trust-DHAT), సాలార్జంగ్ మ్యూజియం (Salarjung Museum, Hyderabad) సహకారంతో మరియు JBR ఆర్కిటెక్చర్ కళాశాల (JBRAC) , ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్లోని డిజైన్ విభాగం, తెలంగాణ స్కల్ప్టర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (TSAA) మరియు తెలంగాణ టూరిజం (TSTDC) తోడ్పాటుతో ICOMOS , India South Zone((సౌత్ జోన్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ […]
READ MOREఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనను సందర్శించే వారికి టి.24 టికెట్పై 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టి24 టికెట్ కొనుగోలు నుంచి 24 గంటల పాటు సిటీ సర్వీస్లలో (డీలక్స్ బస్సుల వరకు) ఎన్ని సార్లైనా ప్రయాణించడానికి నగర ప్రయాణీకులకు ఓ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. వాస్తవానికి టి24 టికెట్ .ధర రూ.100, అయితే బుక్ ఫెయిర్ను సందర్శించే ప్రయాణీకులకు టిఎస్ఆర్టిసి కేవలం 80 రూపాయలకే అందజేస్తోంది. ముందు రోజు ఏ సమయానికి […]
READ MOREరాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దిగ్విజయంగా ముందుకు వెళుతుంది. జపాన్ లోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ కోహన ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యార్థులు,ఉపాధ్యాయులతో కలిసి ఆరెంజ్,ఆలివ్,రోజ్ మొక్కలు నాటారు.ఈ కార్యక్రమాన్ని రాజ్గ్రూప్, నిర్వాణం & నేహా ఎన్ టెక్నాలజీస్ నిర్వహించాయి.ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
READ MOREదళితబంధును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకానికి నిధులు వేగంగా విడుదల చేస్తోంది. హుజూరాబాద్లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఈ నిధులను బదిలీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ. 1,500 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం ఇవాళ విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది.పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే […]
READ MOREఅంబర్పేట నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డాలో గల అనాథ బాలికల ఆశ్రమాన్ని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని యాదవ్ సందర్శించారు.బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల గురించి మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి లోటు లేకుండా చసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే వెంకటేశ్, ఇతర ఉన్నతాధికారులు బాలికలతో కలిసి భోజనం చేశారు. అనాధాశ్రమంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ […]
READ MOREBestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.






