ఈ-వెహికిల్స్ హబ్గా రాష్ట్రం మారనుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు. మాదాపూర్ హైటెక్స్లో బుధవారం ఎలక్ర్టిక్ వాహనాల ‘ఈవీ ఎక్స్పో’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈవీల ప్రోత్సాహానికితెలంగాణ కట్టుబడి ఉందని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఈవీ మోటార్ షోలలో ఒకటైన హైదరాబాద్ ఈ-మోటార్ షోను ప్రారంభించడం గర్వంగా ఉన్నదని […]
READ MOREటర్కీ, సిరియాల్లో కలిపి ఇప్పటి వరకు 3,800 మందికిపైగా మృతి చెందారు. బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.తుర్కియే, సిరియా దేశాల్లో సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 4372కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క టర్కీలోనే దాదాపు 11 వేల మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 2,470 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు భారత్ సహా 45 […]
READ MOREకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు. ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ రూపకల్పన చేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఐదో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా .. పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్టు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వేతనజీవులు, మధ్యతరగతివర్గాలకు పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది. […]
READ MORE2023 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 109 మందిని 106 పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. 91 పద్మశ్రీ పురస్కారాలకు 94 మంది(మూడు కేటగిరీల్లో ఇద్దరేసి ఎంపికయ్యారు) పేర్లతో కూడిన జాబితాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి విడుదల చేసింది. వీరిలో 19 మంది మహిళలు, ఇద్దరు ఎన్నారైలు ఉన్నారు. 7 మందికి మరణానంతరం […]
READ MOREటర్కీలో తుది శ్వాస విడిచిన హైదరాబాద్ ఎనిమిదవ నిజాం ముకర్రంజా బహదూర్
admin January 17, 2023 0 COMMENTSహైదరాబాద్ 8వ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ ముఖరం జా బహదూర్ టర్కీ ఇస్తాంబుల్ లోని తన నివాసంలో 90 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. ముకర్రంజా బహదూర్ భౌతికకాయాన్నినేడు హైదరాబాద్కు తరలించనున్నారు. ప్రత్యేక విమానంలో ముకర్రంజా భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్ ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మక్కా మసీదులోని ఆసిఫ్ జాహీ టూంబ్స్లో అంత్యక్రియలు జరుగనున్నాయి. ముకర్రం ఝా అసలు పేరు.. భర్కత్ అలీ ఖాన్. ఏడో […]
READ MOREదేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం కేసీఆర్ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో.. తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని వెల్లడించారు. వ్యవసాయరంగం బలోపేతం కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.యావత్ భారత ప్రజల సహకారంతో, సమిష్టి కృషితో దేశ వ్యవసాయ రంగ నమూనా ను సమూలంగా మార్చి గుణాత్మక అభివృద్ది కి బాటలు వేయాల్సిన అవసరం […]
READ MOREమార్చి 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను సోమవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 29తో ముగియనున్నాయి. మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ, బ్రిడ్జి వంటి పరీక్షలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఫస్టియర్ పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండియర్ వార్షిక పరీక్షలు […]
READ MOREఫుట్ బాల్ ప్రపంచ విజేతగా అర్జెంటీనా నిలవడంతో, ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనా.. ఫిఫా ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన సాకర్ తుది సమరంలో అర్జెంటీనా షూటౌట్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ను మట్టికరిపించింది. చివరి వరల్డ్కప్ ఆడుతున్న దిగ్గజం మెస్సీకి ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. అర్జెంటీనా అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. కిలియన్ ఎంబప్పే హ్యాట్రిక్ గోల్స్తో పోరాడినా.. ఫ్రాన్స్ను షూటౌట్ చేసిన లియోనెల్ మెస్సీ సేన.. విశ్వవిజేత కిరీటాన్ని […]
READ MOREటీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పేరు మార్చుకుని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అయింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని చెప్పారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ భారత రాష్ట్ర సమితి నినాదం అని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు.శంలో మహిళా […]
READ MOREమన చరిత్రకి, వారసత్వ సంపదకు, గొప్ప సంస్కృతికి నిదర్శనంగా నిలిచే బన్సీలాల్పేట మెట్లబావి చారిత్రక సంపద అని, దానిని కాపాడుకుంటూ భావితరాలకు అందివ్వాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏనలేని కృషి చేస్తోందని, వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం రూ.10కోట్ల వ్య యంతో బన్సీలాల్పేట మొట్ల బావి పునురద్దరణ పనుల చేపట్టి పూర్వ వైభాన్ని తీసుకువచ్చిందన్నారు. 108 ఎకరాల్లో విస్తరించి ఉన్న కుతుబ్షాహీ టూంబ్స్ వద్ద […]
READ MORE










