మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు తొలిమెట్టుగా నిలుస్తుంది. సీఎం కేసీఆర్ సక్సెస్ మంత్ర.. బీజేపీని సైద్ధాంతికంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులను కూడగట్టారు. పాత లీడర్లను చేర్చుకొని క్యాడర్లో పునరుత్తేజం నింపారు. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదనే విషయాన్ని మునుగోడు ఎన్నికతో మరోసారి రుజువు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఇంచార్జీగా వ్యవహరించిన లెంకలపల్లిలో టీఆర్ఎస్ కు 254 ఓట్ల ఆధిక్యం వచ్చింది. హరీశ్రావు (మర్రిగూడ–613 ఓట్లు), నిరంజన్రెడ్డి […]
READ MOREనాగోల్ ఫ్లైఓవర్ను బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో మరో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిందన్నారు. నాగోల్లో రూ.143 కోట్ల ఖర్చుతో 990 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ను నిర్మించామని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ప్రజలు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణం చేయవచ్చన్నారు. ఎల్బీనగర్ – ఉప్పల్ పరిధిలో 17 ప్రాజెక్టులు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం వ్యాప్తంగా ఇప్పటి వరకు 32 […]
READ MOREకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే
admin October 26, 2022 0 COMMENTSకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలి ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆయన ప్రత్యర్థి శశిథరూర్ పై గెలవడం తెలిసిందే. 130 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఆరు సార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం అధికారికంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల ఇన్చార్జి మధుసూదన మిస్త్రి నుంచి ఖర్గే సర్టిఫికెట్ అందుకున్నారు. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, […]
READ MOREబ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ నియమితులయ్యారు. ఇటీవల ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగిన లిజ్ ట్రస్ విధ్వంసకర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రిషి మంగళవారం ఆ పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. గత 210 ఏండ్లలో బ్రిటన్ పాలనా పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు. ప్రధాని హోదాలో తొలి ప్రసంగం వెలువరించారు. 2019లో కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారంటే అది ఏ ఒక్క వ్యక్తి ఘనతగానో, […]
READ MOREఅంతర్జాతీయ జియోడైవర్సిటీ డే-2022ను పురస్కరించుకొని, గణనీయమైన భౌగోళిక వైవిధ్యాన్ని మరియు భౌగోళిక వారసత్వాన్ని పరిరక్షించడానికి కృషిచేస్తూ, మరింత సుస్థిర అభివృద్ధికి కొత్త మార్గాన్ని సుగమం చేయడానికి తెలంగాణ ప్రాంతంలోని జియో కల్చరల్ హెరిటేజ్ సైట్లను ఏడాది పొడవునా సందర్శించాలనే సంకల్పంలో భాగంగా దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వేదకుమార్, ఇంజనీర్లు, పర్యావరణవేత్తలు, చరిత్రకారులు, పౌరసమాజ సమూహాలతో కలిసి చారిత్రాత్మక బొమ్మలగుట్ట కొండను సందర్శించారు . ఉమ్మడి రాష్ట్రం లో సరైన సంరక్షణ మరియు రక్షణ లేకపోవడం […]
READ MOREContent Q: How can I stay motivated to address shame and guilt during addiction recovery? Challenge Negative Self-Talk The Dangers of Alcohol Withdrawal and How Detox Helps Seeking Treatment? We Can Help Understanding and Addressing Shame and Guilt in Addiction Recovery Even after years into your recovery journey, you may continue to feel waves of […]
READ MOREనదులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది – ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్, “ప్రపంచ నదుల దినోత్సవం, కెనడా” ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డెక్కన్ హెరిటేజ్ అకాడమీ మరియు జెబిఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ సంయుక్తంగా ఆదివారం సాలార్జంగ్ మ్యూజియం వద్ద ‘మూసీ రివర్ ఫ్రంట్ వాక్’ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద కుమార్ మాట్లాడుతూ.. ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న […]
READ MOREనమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను ఇవాళ ప్రధాని మోదీ మధ్యప్రదేశ్లోని కూనో పార్క్లో ఈ ఉదయం అభయారణ్యంలో విడుదల చేశారు. ప్రధాని మోదీ తన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చీతాలను ఎన్క్లోజర్ల నుంచి నేషనల్ పార్కులోకి వదిలి స్వేచ్ఛ కల్పించారు. అక్కడే ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించారు. మన దేశంలో గతంలో ఆసియాటిక్ చిరుత పులులు ఉండేవి. అయితే ఇవి అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 70 ఏళ్ళ తర్వాత ఈ జాతిని పునరుద్ధరించడం కోసం బోయింగ్ బి747 జంబోజెట్ […]
READ MOREఆదివాసీ, బంజారా భవనాలు ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించారు. బంజారాహిల్స్లోని రోడ్నెం.10లో ఆదివాసీ, బంజారా భవనాలను నిర్మించారు. ఈ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు రూ.50 కోట్ల నిధులను ఖర్చుచేసింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.ఈ రోజు ఈ భవనం తనతో ప్రారంభింపజేసుకున్నందుకు తెలంగాణ గిరిజన బిడ్డలందరికీ హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది భారతదేశ గిరిజనులకు అంతా స్ఫూర్తి అన్నారు. […]
READ MORE2022 కాళోజీ నారాయణరావు పురస్కారానికి ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈనెల 9న ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేస్తారు. అవార్డు కింద రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందజేస్తారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ‘మట్టిపొత్తిళ్లు’, ‘మూలకం’, ‘రెండు దోసిళ్లకాలం, ‘కొండపొదుగుపూలు’, ‘చెలిమెలు’ ఇలా ఐదు కవిత్వ […]
READ MORE









