మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను సోమవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 29తో ముగియనున్నాయి. మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ, బ్రిడ్జి వంటి పరీక్షలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఫస్టియర్ పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండియర్ వార్షిక పరీక్షలు […]
READ MOREఫుట్ బాల్ ప్రపంచ విజేతగా అర్జెంటీనా నిలవడంతో, ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనా.. ఫిఫా ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన సాకర్ తుది సమరంలో అర్జెంటీనా షూటౌట్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ను మట్టికరిపించింది. చివరి వరల్డ్కప్ ఆడుతున్న దిగ్గజం మెస్సీకి ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. అర్జెంటీనా అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. కిలియన్ ఎంబప్పే హ్యాట్రిక్ గోల్స్తో పోరాడినా.. ఫ్రాన్స్ను షూటౌట్ చేసిన లియోనెల్ మెస్సీ సేన.. విశ్వవిజేత కిరీటాన్ని […]
READ MOREటీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పేరు మార్చుకుని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అయింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని చెప్పారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ భారత రాష్ట్ర సమితి నినాదం అని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు.శంలో మహిళా […]
READ MOREమన చరిత్రకి, వారసత్వ సంపదకు, గొప్ప సంస్కృతికి నిదర్శనంగా నిలిచే బన్సీలాల్పేట మెట్లబావి చారిత్రక సంపద అని, దానిని కాపాడుకుంటూ భావితరాలకు అందివ్వాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏనలేని కృషి చేస్తోందని, వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం రూ.10కోట్ల వ్య యంతో బన్సీలాల్పేట మొట్ల బావి పునురద్దరణ పనుల చేపట్టి పూర్వ వైభాన్ని తీసుకువచ్చిందన్నారు. 108 ఎకరాల్లో విస్తరించి ఉన్న కుతుబ్షాహీ టూంబ్స్ వద్ద […]
READ MOREHowever, volume trading can also be used as a standalone strategy – the volume trading strategy. Breakout trading is particularly effective during high market activity, such as the early trading hours or during major economic announcements. To confirm a breakout, traders often use volume indicators or look for a retest and strong candlestick chart patterns. […]
READ MOREతెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి. పౌరులు, పౌర సంస్థలు పునరుద్ధరించిన వారసత్వ సంపద కేటగిరీలో ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ప్రకటించిన అవార్డుల జాబితాలో కుతుబ్షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్లబావి ‘అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్’, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ కేటగిరీలో చోటు సంపాదించింది. ముంబైలోని ‘ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం’కు ‘అవార్డ్ ఆఫ్ ఎక్స్లెన్స్’ లభించగా, దేశంలోనే తొలి రైల్వే […]
READ MOREశిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు.ఐటీ కారిడార్ను ఓఆర్ఆర్తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన ఈ వంతెన ఓఆర్ఆర్పైకి చేరనున్నది. హైటెక్ సిటీ, నాలెడ్జ్ సెంటర్, ఫెనాన్షియల్ డ్రిస్ట్రిక్ట్ల మధ్య కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పుతో 4 వరసల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు.ఎస్ఆర్డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో పూర్తయిన 17వ ప్రాజెక్టు. పంజాగుట్ట స్టీల్ […]
READ MOREరాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభించిన కేసీఆర్
admin November 15, 2022 0 COMMENTSరాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఏడు మెడికల్ కాలేజీకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభోత్సవం చేశారు.మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి మెడికల్ కాలేజీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.గతంలో 850 సీట్లు ఉండేవి.. ఇప్పుడు 2,790 సీట్లకు పెరిగాయని అన్నారు. ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. 33 జిల్లాల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీలను నిర్మిస్తామని వెల్లడించారు. ఒకనాడు […]
READ MOREసూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకే ధృవతార అని కొనియాడారు. గొప్ప నటుడు, వితరణశీలి అని.. తన సినిమాలతో వచ్చే లాభాలను విపత్తు బాధిత ప్రజలను ఆదుకోడానికి వెచ్చించిన వదాన్యుడని అన్నారు. 350కిపైగా సినిమాల్లో నటించిన సినీ ప్రేక్షకుల్లో చెలగరని ముద్ర వేసిన సినీ పరిశ్రమ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా, […]
READ MOREఅగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై కీలక తీర్పును సీజేఐ యు.యు.లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించింది. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని.. సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పర్దివాలా, జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ త్రివేదిలు ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించారు.జస్టిస్ లలిత్, భట్లు కోటాను వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని 103వ సవరణను సుప్రీం స్వాగతించింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అమలుకు సుప్రీం […]
READ MORE









