తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.జులై 2022 లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు. ఉద్యోగులకు డిఏ అంశాన్ని […]
READ MOREహైదరాబాద్ నగరంలో బీఎన్నార్ హిల్స్లోని పడగరాయి పైకప్పుపై పురాతన బొమ్మల లిపిని గుర్తించినట్టు చరిత్రకారుడు డాక్టర్ ద్యావనవల్లి సత్యనారాయణ తెలిపారు. ఇక్కడ గుర్తించిన గొలుసుకట్టు రాత ఎరుపు రంగులో ఉన్నదని, మహబూబ్నగర్ సమీపంలోని మన్నెంకొండ, వర్గల్ సరస్వతీ ఆలయ పరిసరాల్లోని పడగరాళ్ల పైకప్పులపైనా ఇలాంటి లిపి కనిపించిందని పేర్కొన్నారు. తాజాగా గుర్తించిన లిపి సింధు నదీలోయ నాగరికత నాటి అక్షరాలను పోలి ఉన్నట్టు చెప్పారు.5వేల ఏండ్ల క్రితం ఆదిమానవులు ఇక్కడ ఆయుధాలు, పనిముట్లను తయారు చేసుకున్న సమయంలో […]
READ MOREజమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో పర్యాటక రంగంపై జీ20 (G20 Summit) వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు వెళ్లే మార్గాలతో పాటూ నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. కాశ్మీర్లో జి20 సమావేశాన్ని నిర్వహించడాన్ని చైనా వ్యతిరేకించింది. సౌదీ అరేబియా ఈవెంట్ కోసం పేరు నమోదు చేసుకోలేదు. శ్రీనగర్ సమావేశానికి దూరంగా ఉండాలని టర్కీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు జీ20 సభ్య దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు […]
READ MOREఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డా ఎం.మండల్ స్మారక సమావేశం
admin May 18, 2023 0 COMMENTSఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డా: ఎం.మండల్ స్మారక సమావేశం షోయబ్ హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి లో ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అధ్యక్షతన జరిగింది . ఫోరం సభ్యులు ఆయన ఆత్మ శాంతి కై ఒక నిమిషం మౌనం పాటించారు. Er.మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ ఆయన బ్యాంక్ లో పదవీ విరమణ తరవాత ఫోరం (FBH) కార్యక్రమాలలో భాగస్వాములైయ్యారు . […]
READ MOREఇంటర్ లో బాలికలదే పైచేయి..జూన్ 4 ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు : మంత్రి సబితా
admin May 9, 2023 0 COMMENTSతెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. మొత్తం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో 61.68 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. కాగా, బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్ లో నిలవగా.. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి […]
READ MORE30వ తేదీన సిఎం కెసిఆర్ చేతుల మీదుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం ప్రారంభం
admin April 29, 2023 0 COMMENTSరాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం ఆదివారం (ఏప్రిల్ 30) రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ భవనాన్ని పార్లమెంట్భవనం సెంట్రల్ విస్టా కన్నా విశాలంగా నిర్మించారు. దేశంలోనే ఎత్తైన భవనంగా, ఎంతో గంభీరం ఉట్టిపడేలా దీని నిర్మాణం జరిగింది. ఓవర్హెడ్ ట్యాంక్ను అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించేలా తగిన ఏర్పాట్లు చేశారు. వర్షపునీటిని స్టోర్ చేసేందుకు సంపును సైతం ఏర్పాటు […]
READ MOREOferuje cenne informacje na temat płynności oraz aktywności uczestników. Wysoki wolumen zazwyczaj sygnalizuje silny trend, co może skusić nowych inwestorów do zaangażowania się. Z kolei co to znaczy wolumen niski wolumen często zdradza brak zainteresowania lub potencjalną zmianę kierunku. Takie zmiany stają się bardziej wiarygodne, gdy towarzyszy im intensywna wymiana. Znaczenie wolumenu W związku z […]
READ MOREడిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2023 -25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. డీఈఈ సెట్ ఎగ్జామ్ను జూన్ 1న నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఎస్ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు. రెండేండ్ల వ్యవధి గల ఈ కోర్సులో ప్రవేశ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి మే 22వ తేదీ […]
READ MOREఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇక ఎంసెట్లో పొందే మార్కుల ఆధారంగానే ర్యాంకు కేటాయిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యద ర్శి వాకాటి కరుణ జీవో 18ని జారీ చేశారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీని అమలు చేస్తూ 2011లో అప్పటి ప్రభుత్వం జీవో 73 జారీ చేసింది. ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్లోని భాషేతర సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి […]
READ MOREBestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.









