The Rise of Online Casinos and Their Impact on the Gaming Industry
admlnlx August 21, 2025 0 COMMENTSOnline casinos have revolutionized the gaming scene, providing players with extraordinary access to a diversity of games from the convenience of their homes. Since the early 2000s, the online gambling market has increased significantly, with a projected value of over $100 billion by 2026, as stated to a report by Grand View Research. One prominent […]
READ MOREСектор онлайн -казино быстро развивается, обусловленным технологическими достижениями и развивающимся выбором игроков. За две тысячи двадцати трех, мировой рынок онлайн-игр оценивался примерно в (63 миллиарда, а оценки указывают на то, что он может достичь) 100 миллиардов к 2025 году, согласно исследованию Grand View Research. Одной из важных тенденций является рост вариантов живых дилеров, которые обеспечивают […]
READ MOREఈరోజు మే 19, 2024న అంతర్జాతీయ మ్యూజియం డే సంధర్భంగా డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ (Deccan Heritage Academy Trust-DHAT), సాలార్జంగ్ మ్యూజియం (Salarjung Museum, Hyderabad) సహకారంతో మరియు JBR ఆర్కిటెక్చర్ కళాశాల (JBRAC) , ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్లోని డిజైన్ విభాగం, తెలంగాణ స్కల్ప్టర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (TSAA) మరియు తెలంగాణ టూరిజం (TSTDC) తోడ్పాటుతో ICOMOS , India South Zone((సౌత్ జోన్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ […]
READ MOREమెగాలిథిక్ మెన్హిర్ల పరిరక్షణలో స్థానికులకు భాగస్వామ్యండిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ మరియుదక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీట్ వరల్డ్ హెరిటేజ్ వీక్ -2023ని పురస్కరించుకొని 2023 నవంబర్ 20న తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ (DHT) విభాగం, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీట్ జరిగింది. ముడుమాల్లోని మెగాలిథిక్ మెన్హిర్స్ : వాటి ప్రాధాన్యం అనే అంశంపై ఈ సమావేశం జరిగింది. ఈ మానవ నిర్మిత […]
READ MOREప్రజా గాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా దవాఖానలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ‘‘పొడుస్తున్న పొద్దు మీద’’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు. బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది. భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు.. వేల ఆందోళనల్లో కదంతొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం […]
READ MOREదేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే రెండో రోజుల్లో ఒడిశాలోని పశ్చిమ- వాయవ్య దిశగా కదలనుంది. ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవన ద్రోణి కూడా స్థిరంగా కొనసాగుతుండడంతో, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇవాళ తెలంగాణలో అతి భారీ వర్షం కురిసే అవకాశం.కడెం ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో […]
READ MOREఫ్రాన్స్ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
admin July 15, 2023 0 COMMENTSప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అందజేశారు. పారిస్లో అట్టహాసంగా జరిగిన బాస్టీల్ డే పరేడ్ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.ఇందులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు గంధపు చెక్కతో తయారు చేసిన సగీత వాయిద్యం సితార్, సరస్వతి విగ్రహాలు, ఆయన సతీమణి బ్రిగిట్టే మాక్రాన్కు చందనం పెట్టెలో పోచంపల్లి ఇకత్ చీరను ప్రధాని […]
READ MOREశ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. జాబిల్లిపై అన్వేషణ కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ తొలిదశ విజయాన్ని అందుకుంది. చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది. గురువారం ప్రారంభమైన కౌంట్డౌన్ 25.30 గంటల పాటు నిర్విఘ్నంగా కొనసాగి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు ముగిసింది. రాకెట్ అనుకొన్న విధంగా పయనించి శిఖర భాగాన ఉన్న మాడ్యూల్ను 16.5 నిమిషాల్లోనే భూమికి […]
READ MOREతెలంగాణ రాష్ట్రం తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు.రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర సర్కారు 160 ఎకరా ల స్థలాన్ని 114 మంది ల బ్ధిదారుల నుంచి సేకరించి ఇచ్చింది. రైల్వే వ్యాగన్ యూనిట్ నిర్మాణంతో కేంద్రం చేతులు దులుపుకుంటున్నది. కచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పా టు చేయాలి. ఉత్తరాదికి కాకుండా దక్షిణాదికి కూడా రైల్వేలో […]
READ MOREభారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళ సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. హకీంపేట నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు. గచ్చిబౌలి స్టేడియంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొంటారు. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై వెళ్లి ఆమెకు వెల్కమ్ పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి […]
READ MORE








