స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్
admin December 14, 2021 0 COMMENTSస్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఆరు స్థానాలనూ గెలుచుకుని క్లీన్స్వీప్ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఏ ఎన్నికలైనా తిరుగులేదనిపించింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంది. విపక్షాలు కనీసం పోటీ ఇవ్వలేకపోయాయి. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు.ఈ […]
READ MORE“హర హర మహదేవ్” కాశీ విశ్వనాథ్ కారిడార్ను ప్రారంభించిన: ప్రధాని మోదీ
admin December 13, 2021 0 COMMENTSమోడీ కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు. దీంతో ప్రధాని వెళ్లే దారంతా గులాబీ పూలతో నిండిపోయింది. అయితే మోడీ కాన్వాయ్ వస్తుండగా ఓ వ్యక్తి ఆయనకు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. కాషాయి వస్త్రాల్లో వచ్చిన వ్యక్తి తెచ్చిన కానుకను మోదీ కారు డోర్ ఓపెన్ చేసి స్వీకరించారు. అది గమనించిన ప్రధాని మోదీ.. భద్రతా సిబ్బందికి సర్దిచెప్పి.. ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచారు. అతని నుంచి తలపాగా, శాలువా స్వీకరించి ధన్యవాదాలు తెలిపారు. అక్కడ […]
READ MOREఢిల్లీలో రెండో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.ఈ వ్యక్తి దక్షిణాఫ్రికాకు కూడా వెళ్లొచ్చారు. ఒమైక్రాన్ రోగిని దేశ రాజధానిలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్లో చేర్చారు. ఢిల్లీ ఆసుపత్రిలో ఒమైక్రాన్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.ముంబై నగరంలో ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య శనివారం నాటికి 17కు పెరగడంతో ముంబై అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో ముంబైలో మూడు కేసులు ఉండగా, పింప్రి […]
READ MOREబుధవారం నాడు తమిళనాడులో వైమానిక దళానికి చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో త్రివిధ దళాల సారథి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్తో పాటు ఆయన సతీమణి, పలువురు ఉన్నతాధికారులు అమరులయ్యారు. హెలికాప్టర్ లోని బ్లాక్ బాక్స్లో పైలట్ల సంభాషణలు రికార్డయ్యే అవకాశం ఉంటుంది. హెలికాప్టర్కు సంబంధించిన బ్లాక్బాక్స్ను తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 […]
READ MOREజీహెచ్ఎంసీ మొదటి స్థాయీ సంఘం సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనుంది. 20 అంశాలతో ఎజెండాను రూపొందించారు. ఇటీవలే కొత్త స్టాండింగ్ కమిటీ సభ్యులుగా 15మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. రెండు కీలక ప్రాజెక్టులకు గ్రేటర్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపనుంది. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తొలి మహిళా టూరిస్టుల వసతి గృహాన్ని నెలకొల్పనున్నారు. నాంపల్లి సరాయి పక్కన రూ.11 కోట్ల రూపాయలతో 187 మందికి వసతి కల్పించేలా భవనం నిర్మించనున్నారు. జవహర్నగర్ డంపింగ్ యా ర్డు […]
READ MOREదక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పిడికిలెత్తిన ఉద్యమకారుడు.. నెల్సన్ మండేలా, అహ్మద్ కత్రాడా వంటి ఉద్ధండులతో కలిసి జైలు జీవితాన్ని గడిపిన భారత సంతతి వ్యక్తి ఇబ్రహీం ఇస్మాయిల్ ఇబ్రహీం (84) కన్నుమూశారు. ఇబ్రహీం మృతి పట్ల ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) సం తాపం ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో భారతీయుల కదలికలపై విధించిన నిషేధాన్ని ధిక్కరించినందుకు తండ్రిని అరెస్టు చేయడంతో 13 ఏళ్ల వయసులోనే విముక్తి పోరాటంలో చేరి, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారత సంతతి యోధుడు.ఆయన తన […]
READ MOREఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ […]
READ MOREహైదరాబాద్లో పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా 50 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరంతా వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలో అక్రమంగా ఉంటున్నారని చెప్పారు. ఆఫ్రికా, సోమాలియా, కాంగో, నైజీరియా, యుగాండా దేశస్తులు చాలా మంది వీసా గడువు ముగిసిన ఇక్కడి నుంచి వెళ్లడం లేదు. దీంతో పోలీసులు వీరిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కార్డెన్సెర్చ్ నిర్వహించి వారిని […]
READ MOREరాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లపై ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్పై పూర్తిగా ఫోకస్ చేయాలని సూచించింది. బి.ఆర్.కె.ఆర్. భవన్ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు కేటీ.రామారావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పాల్గొ్న్నారు. వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించేందుకు గ్రామాలు, […]
READ MOREకేంద్రం ధాన్యాన్ని తీసుకొంటేనే రాష్ట్రం సేకరణ మొదలుపెడుతుందని, రాష్ర్టానికి కొని, నిల్వ చేసే శక్తి ఉండదని స్పష్టంచేశారు. సోమవారం క్యాబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో మీడియాతో .. ఆహార భద్రత కల్పించడం చట్ట ప్రకారం కేంద్రానిదే బాధ్యత అని, దశాబ్దాలుగా ఇది జరుగుతున్నదేనని స్పష్టం చేశారు. రైతు ఉద్యమంలో మరణించిన 750 మందికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని వెంటనే తేవాలని డిమాండ్ చేస్తాం. యాసంగిలో బియ్యం కొనుగోలు చేయబోమని […]
READ MORE










