సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో విద్యా సంస్థలకు ఈ నెల 8 నుండి 16 వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ప్రజలు పట్టణ ప్రాంతాల నుండి పల్లె ప్రాంతాలకు తరలిపోతున్నారు. సికింద్రాబాద్లో ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10 ఉండగా.. రూ. 50కి పెంచినట్లు వెల్లడించింది. […]
READ MOREకరోనా టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సోమవారం చార్మినార్ యునాని ఆస్పత్రిలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, వైద్య శాఖ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లతో పాటు 60 ఏళ్లు పైబడి ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు బూస్టర్ డోసుకు అర్హులు అని వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించింది.అర్హులంతా తప్పనిసరిగా […]
READ MOREతెలంగాణలోనూ కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ బాధితులే ఉంటారని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే యోచన లేదని, పేదల బతుకుదెరువు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.రానున్న రోజుల్లో 90 శాతం కేసులు ఒమిక్రాన్ ఉంటాయన్నారు డీహెచ్. ప్రస్తుతం డెల్టా50 శాతం, ఒమిక్రాన్ 50 శాతం కేసులు ఉన్నాయన్నారు. దేశంలోని 15 […]
READ MOREఆశావర్కర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి నెలవారిగా ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎన్హెచ్ఎం కింద పని చేస్తున్న ఆశా కార్యకర్తలకు ఈ పెంపు వర్తించనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నెలవారీ ప్రోత్సాహకాలు రూ. 7500 నుంచి రూ. 9750కి పెరగనున్నాయి. ఈ ఉత్తర్వులతో ఆశా వర్కర్ల నెలవారీ జీతం 2,250 పెరిగింది. పెంచిన ఇన్సెంటీవ్స్ని గతేడాది జూన్ నెల నుంచి […]
READ MOREతెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కు సంబంధించిన పరీక్షల ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. ఈ రోజు (బుధవారం) నుంచి ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఫైన్ తో ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు అధికారులు. సర్కారు అనుమతి ఇవ్వగానే షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ఇటీవల ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చునని స్పష్టం చేశారు. ఈ […]
READ MOREరాష్ట్రంలో కోవిద్ -19 తో మృతిచెందిన వారి అర్హులైన సమీప కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారికి రూ.50వేల చొప్పున పరిహారాన్ని అందించాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరడం తెలిసిందే. కోవిద్-19 తో మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లతో రాష్ట్రంలోని 4500 మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణా శాఖ తెలిపింది. మీ […]
READ MORE15-18 ఏళ్ల యువతీ యవకులకు వ్యాక్సిన్ వేయించే బాధ్యత కాలేజీ యాజమాన్యలదే అంటూ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ లో పాటించాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. తదనుగుణంగా తెలంగాణలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఫస్ట్ డోస్ 100 శాతం పూర్తి చేసిన పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్న మంత్రి.. కేంద్రం ప్రశంసించిందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని […]
READ MOREసైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వార్షిక క్రైమ్ రేటు నివేదికను డిజిపి మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ.. తెలంగాణ పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. కరోనా సంక్షోభం సమయంలో పోలీసులు ఎంతో బాధ్యతాయుతంగా పని చేశారని, ప్రజలను చైతన్యవంతం చేశారని చెప్పారు.సిసి ఫుటేజీలతో అనేక కేసులను ఛేదించామని, డయల్ 100కు 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. షీ టీమ్స్కు 5145 ఫిర్యాదులు స్వీకరించి […]
READ MOREన్యూ ఇయర్ కానుకగా అతిపొడవైన ఆరు లైన్ల షేక్ పేట్ ప్లై ఓవర్ ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. శనివారం ఉదయం 11 గంటలకు షేక్పేట్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రూ.333.55 కోట్లతో 2.71 కిలోమీటర్లు మేర ఫ్లైఓవర్ నిర్మించారు. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి, ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులకు, ఐటీ ఉద్యోగులకు దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 2018లో షేక్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మూడేళ్లలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తైంది.గ్రేటర్ హైదరాబాద్లో వివిధ […]
READ MOREకేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులను గురువారం ప్రకటించింది. TRS ఎమ్మెల్సీ, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్నకు కేంద్రసాహిత్యఅకాడమీ అవార్డు వచ్చింది. ఆయన రాసిన వల్లంకితాళం అనే పుస్తకానికి గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు లక్ష రూపాయలు నగదు ఇస్తారు. ప్రజాకవి, గాయకుడైన గోరెటి వెంకన్న 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. […]
READ MORE










