జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను మంత్రి కెటిఆర్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం జాంప్ ఫార్మా ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా తర్వాత హైదరాబాద్లో జాంప్ హైదరాబాద్లోనే పెద్ద బ్రాంచ్ను ప్రారంభించిందని పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందన్నారు. ఫైవ్ స్టార్ హోటల్స్ జీనోమ్ వ్యాలీకి దగ్గరలో రానున్నాయి. గ్లోబల్ వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో హైదరాబాద్ వాటా 33శాతం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అద్భుతమైన సహకారం అందిస్తుందన్నారు. 28 రోజుల్లోనే […]
READ MOREతెలంగాణ సర్కారు ఎడ్ సెట్ షెడ్యూల్ ప్రకటించింది. జులై 26, 27 తేదీల్లో ఎడ్ సెట్ నిర్వహించనున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్సెట్–2022కు ఈ నెల 7 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. వివరాలకు https://edcet.tsche.ac.in, http://www.tsche.ac.in వెబ్సైట్లను చూడవచ్చు.జనరల్ అభ్యర్థులు రూ.650, ఎస్సి, ఎస్టిలు రూ .450 చెల్లించాలన్నారు. రూ.250 ఆలస్య రుసుంతో జులై 1 వరకు రూ. 500 ఆలస్య […]
READ MOREతెలంగాణ శాసనమండలి ఛైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. మండలి ఛైర్మన్గా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి మండలి ఛైర్మన్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సీఎం కావడం, శాసనసభ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉండటం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు.
READ MOREతెలంగాణలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కల సాకారం కావడానికి ఎంతో మంది కృషి చేశారని అన్నారు. దేశంలోనే తొలిసారి నదిలేని చోట ప్రాజెక్టు నిర్మాణం చేసింది ఇక్కడే. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలో నిర్మించిన ఈ […]
READ MOREశ్రీమతి అల్లం పద్మ మరణం పట్ల టిఆర్సి ఛైర్మన్ తీవ్ర సంతాపం… శ్రీమతి అల్లం పద్మ(తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీ.అల్లం నారాయణ భార్య) మరణం పట్ల తీవ్ర సంతాపం తెలుపుతున్నాము. ఆమె హైదరాబాద్ మహిళలకు ముఖ్యంగా తెలంగాణ మహిళా విద్యార్థులు మరియు యువతకు అందించిన సేవలకు “అమ్మ”గా ప్రసిద్ధి చెందింది. మహిళా జెఎసి సభ్యురాలిగా మహిళా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని క్రియాశీలక పాత్ర పోషించిన వారిలో శ్రీ. అల్లo పద్మ ఒకరు. తెలంగాణ ఉద్యమం […]
READ MOREమలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జెఎసిలో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ(55) అస్వస్థతతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉస్మానియాలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో మెస్ లు కూడా మూసేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన సమైక్య పాలకులకు ఆ విద్యార్థుల ఆకలి తీర్చి ధీటైన […]
READ MOREసింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్రావుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నారాయణఖేడ్ బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. గతంలో రవాణా మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో తిరిగాను. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు, ఆందోల్ పర్యటించాను. రాష్ట్రంలో విద్యుత్, నీటి సమస్యలు తీరిపోయాయని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని […]
READ MOREఏపీ మంత్రి గౌతమ్రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి గౌతమ్ తండ్రిని కేటీఆర్ ఓదార్చారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… గౌతమ్రెడ్డి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గౌతమ్రెడ్డితో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని అన్నారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న నాయకుడు గౌతమ్ రెడ్డి అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. హైదరాబాదులో ఎలాంటి కార్యక్రమం […]
READ MOREతెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది.సమ్మక్క- సారలమ్మ మహా జాతర -2022 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఈ మహా జాతర జరగనుంది. రెండేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహా జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు భారీగా వస్తారు. జాతర దృష్ట్యా ఇప్పటి నుంచే భక్తుల రాక పోకలు పెరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు […]
READ MOREతెలంగాణ రైతాంగనికి పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇస్తోన్న రైతు బంధు నిధుల పంపిణీ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అందరికీ రైతుబంధు పథకం అందుతుందని, ఎవ్వరి కూడా అపోహలు, అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. జనవరి 1వ తేదీ నుంచి వరుసగా సెలవు దినాలు వచ్చాయని, నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో రైతుబంధు స్కీమ్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడంలో కాస్త ఆలస్యమైందని అన్నారు. రైతు బంధు […]
READ MORE










