బుధవారం నాడు తమిళనాడులో వైమానిక దళానికి చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో త్రివిధ దళాల సారథి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్తో పాటు ఆయన సతీమణి, పలువురు ఉన్నతాధికారులు అమరులయ్యారు. హెలికాప్టర్ లోని బ్లాక్ బాక్స్లో పైలట్ల సంభాషణలు రికార్డయ్యే అవకాశం ఉంటుంది. హెలికాప్టర్కు సంబంధించిన బ్లాక్బాక్స్ను తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 […]
READ MOREజీహెచ్ఎంసీ మొదటి స్థాయీ సంఘం సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనుంది. 20 అంశాలతో ఎజెండాను రూపొందించారు. ఇటీవలే కొత్త స్టాండింగ్ కమిటీ సభ్యులుగా 15మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. రెండు కీలక ప్రాజెక్టులకు గ్రేటర్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపనుంది. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తొలి మహిళా టూరిస్టుల వసతి గృహాన్ని నెలకొల్పనున్నారు. నాంపల్లి సరాయి పక్కన రూ.11 కోట్ల రూపాయలతో 187 మందికి వసతి కల్పించేలా భవనం నిర్మించనున్నారు. జవహర్నగర్ డంపింగ్ యా ర్డు […]
READ MOREదక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పిడికిలెత్తిన ఉద్యమకారుడు.. నెల్సన్ మండేలా, అహ్మద్ కత్రాడా వంటి ఉద్ధండులతో కలిసి జైలు జీవితాన్ని గడిపిన భారత సంతతి వ్యక్తి ఇబ్రహీం ఇస్మాయిల్ ఇబ్రహీం (84) కన్నుమూశారు. ఇబ్రహీం మృతి పట్ల ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) సం తాపం ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో భారతీయుల కదలికలపై విధించిన నిషేధాన్ని ధిక్కరించినందుకు తండ్రిని అరెస్టు చేయడంతో 13 ఏళ్ల వయసులోనే విముక్తి పోరాటంలో చేరి, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారత సంతతి యోధుడు.ఆయన తన […]
READ MOREఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ […]
READ MOREహైదరాబాద్లో పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా 50 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరంతా వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలో అక్రమంగా ఉంటున్నారని చెప్పారు. ఆఫ్రికా, సోమాలియా, కాంగో, నైజీరియా, యుగాండా దేశస్తులు చాలా మంది వీసా గడువు ముగిసిన ఇక్కడి నుంచి వెళ్లడం లేదు. దీంతో పోలీసులు వీరిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కార్డెన్సెర్చ్ నిర్వహించి వారిని […]
READ MOREరాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లపై ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్పై పూర్తిగా ఫోకస్ చేయాలని సూచించింది. బి.ఆర్.కె.ఆర్. భవన్ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు కేటీ.రామారావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పాల్గొ్న్నారు. వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించేందుకు గ్రామాలు, […]
READ MOREటాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఎక్మో సపోర్ట్తో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. రివెన్నెల ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అర్థవంతమైన పాటలు రాయడంలో సిరివెన్నెలది అందెవేసిన చేయి. నిగ్గదీసి అడుగు అంటూ ఈ సిగ్గులేని జనాన్ని అంటూ జనాన్ని […]
READ MOREకేంద్రం ధాన్యాన్ని తీసుకొంటేనే రాష్ట్రం సేకరణ మొదలుపెడుతుందని, రాష్ర్టానికి కొని, నిల్వ చేసే శక్తి ఉండదని స్పష్టంచేశారు. సోమవారం క్యాబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో మీడియాతో .. ఆహార భద్రత కల్పించడం చట్ట ప్రకారం కేంద్రానిదే బాధ్యత అని, దశాబ్దాలుగా ఇది జరుగుతున్నదేనని స్పష్టం చేశారు. రైతు ఉద్యమంలో మరణించిన 750 మందికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని వెంటనే తేవాలని డిమాండ్ చేస్తాం. యాసంగిలో బియ్యం కొనుగోలు చేయబోమని […]
READ MOREధాన్యం సేకరణపై పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించిన టీఆర్ఎస్ ఎంపీలు
admin November 29, 2021 0 COMMENTSపార్లమెంట్లో తొలి రోజే రభస మొదలైంది. లోక్సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వివాదాస్పద సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా సోమవారం ఆమోదం తెలిపింది.ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలని స్పష్టం చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత, సాగుచట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో చనిపోయిన రైతులకు పరిహారం, తెలంగాణలో వరి […]
READ MOREదక్షిణాఫ్రికాలో కొవిడ్19 కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో బ్రిటన్, ఇయు దేశాలుసహా ప్రపంచం అప్రమత్తమైంది.ఈ వేరియంట్ ఇప్పటికే ఇజ్రాయెల్, హాంకాంగ్, బోట్స్వానాతోపాటు కొన్ని పొరుగుదేశాలకు వ్యాప్తి చెందింది. దాంతో, బోట్స్వానా, లెసోథో, ఎస్వాతిని, జింబాంబ్వే, నమీబియా దేశాల నుంచి ప్రయాణాలపై శుక్రవారం నుంచి నిషేధం విధిస్తున్నట్టు యుకె ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్19 స్పైక్ ప్రోటీన్లో పెద్ద సంఖ్యలో మ్యుటేషన్స్ (ఉత్పరివర్తనాలు)ను గుర్తించినట్టు యుకె ఆరోగ్య భద్రతా ఏజెన్సీ(ఉఖ్సా) పేర్కొన్నది. వైరస్ జీనోమ్లోని మిగతా భాగాల్లోనూ మ్యుటేషన్స్ను గుర్తించారు.అంతర్జాతీయ […]
READ MOREBestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.











