గత ఏడాది హైదరాబాద్ లో కుంభవృష్టి వర్షం కురిసింది..అపుడు అశోక్ నగర్,గోల్నాక పరిసరాలు నీటి మునిగాయన్నారు మంత్రి కేటీఆర్. అప్పుడు స్థానికులతో మాట్లాడానన్నారు. 12 కిలోమీటర్లు ఉండే ఈ నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని కోరారు. రిటైనింగ్ వాల్ ఒక్కటే ఈ నాలా పొంగి ఇళ్లలోకి నీరు రాకుండా ఉండేందుకు పరిష్కారమని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో నాలలకు శాశ్వత పరిష్కారం కోసం SNDP ( స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రాం ) కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి దశలో […]
READ MOREకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అది అంతకంతకూ విజృంభిస్తోంది. దీంతో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఆందోళన నెలకొంది.టెక్సాస్ రాష్ట్రంలో గతంలో కోవిడ్ నుంచి కోలుకున్న ఒక మధ్య వయస్కుడికి ఒమిక్రాన్ సోకి పరిస్థితి విషమించి మరణించారని అమెరికా వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. అతడు కోవిడ్ టీకాలు తీసుకోలేదని హ్యారిస్ కౌంటీ ప్రజారోగ్య విభాగం పేర్కొంది.అమెరికాలో మొన్నటిదాకా […]
READ MOREతెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ తక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు చలి పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం వేకువ జాము నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు భారీగా కమ్మేసింది. ఈశాన్య భారత నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో శీతల గాలులు […]
READ MOREఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనను సందర్శించే వారికి టి.24 టికెట్పై 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టి24 టికెట్ కొనుగోలు నుంచి 24 గంటల పాటు సిటీ సర్వీస్లలో (డీలక్స్ బస్సుల వరకు) ఎన్ని సార్లైనా ప్రయాణించడానికి నగర ప్రయాణీకులకు ఓ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. వాస్తవానికి టి24 టికెట్ .ధర రూ.100, అయితే బుక్ ఫెయిర్ను సందర్శించే ప్రయాణీకులకు టిఎస్ఆర్టిసి కేవలం 80 రూపాయలకే అందజేస్తోంది. ముందు రోజు ఏ సమయానికి […]
READ MOREప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘న్గడగ్ పేల్ గి ఖోర్లో’ను మోదీకి ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ఇవ్వాలని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మే వాంగ్ చుక్ సూచించారని తెలిపింది. భూటాన్ జాతీయ దినోత్సవం(డిసెంబరు 17) సందర్భంగా ఈ పౌర పురస్కారానికి ప్రధాని మోడీని ఎంపిక చేసినట్లు ఆ దేశ ప్రధాని లోటే షీరింగ్ (Lotay Tshering) శుక్రవారం […]
READ MOREరాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ స్టేట్ టెక్నాలాజికల్ సర్వీసెస్ చైర్మన్ గా జగన్ మోహన్ రావు, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్,తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఆకుల లలిత ,తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గజ్జెల నగేష్ నియమితులయ్యారు. రానున్న మరికొన్ని రోజుల్లో ఇంకా పలు.. కార్పొరేషన్లకు నూతన చైర్మన్లను నియమించే […]
READ MOREఇళ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్దతిలో బస్తీవాసులకు ఇళ్ల కేటాయింపు ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించామని వెల్లడించారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటారు. మార్కెట్లో రూ.40 లక్షల విలువచేసే ఇంటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.మిగతావి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. నగరంలోని పేదల అందరికీ ఇళ్లు ఇచ్చేలా చూస్తామని మంత్రి కేటీఆర్ […]
READ MOREతెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్లో 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణులయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి https://tsbie.cgg.gov.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి […]
READ MOREకేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పెద్ద సంస్కరణకు మార్గం సుగమం చేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించింది. దీని వల్ల బోగస్ ఓట్లకు అవకాశం ఉండదు. ఒక వ్యక్తి ఒకటికి మించి ఓట్లను కలిగి ఉండటానికి చెక్ పడుతుంది. దొంగ ఓట్లు వేయడం సాధ్యం కాదు.కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుల మేరకు ఈ సంస్కరణకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఓటర్ల జాబితాను […]
READ MOREఅమ్మాయిల వివాహ వయసు పెంపునకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి పెళ్లి వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. అదే విధంగా పోషకాహార లోపం నుంచి వారిని రక్షించాలని, అందులో భాగంగానే వారికి సరైన వయసులో వివాహం చేయటం అవసరని పేర్కొన్న సంగతి తెలిసిందే.పురుషుల వయసు 21 సంవత్సరాలు ఉండడంతో అమ్మాయిల […]
READ MOREBestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.











