శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు.ఐటీ కారిడార్ను ఓఆర్ఆర్తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన ఈ వంతెన ఓఆర్ఆర్పైకి చేరనున్నది. హైటెక్ సిటీ, నాలెడ్జ్ సెంటర్, ఫెనాన్షియల్ డ్రిస్ట్రిక్ట్ల మధ్య కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పుతో 4 వరసల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు.ఎస్ఆర్డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో పూర్తయిన 17వ ప్రాజెక్టు. పంజాగుట్ట స్టీల్ […]
READ MOREరాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభించిన కేసీఆర్
admin November 15, 2022 0 COMMENTSరాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఏడు మెడికల్ కాలేజీకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభోత్సవం చేశారు.మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి మెడికల్ కాలేజీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.గతంలో 850 సీట్లు ఉండేవి.. ఇప్పుడు 2,790 సీట్లకు పెరిగాయని అన్నారు. ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. 33 జిల్లాల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీలను నిర్మిస్తామని వెల్లడించారు. ఒకనాడు […]
READ MOREసూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకే ధృవతార అని కొనియాడారు. గొప్ప నటుడు, వితరణశీలి అని.. తన సినిమాలతో వచ్చే లాభాలను విపత్తు బాధిత ప్రజలను ఆదుకోడానికి వెచ్చించిన వదాన్యుడని అన్నారు. 350కిపైగా సినిమాల్లో నటించిన సినీ ప్రేక్షకుల్లో చెలగరని ముద్ర వేసిన సినీ పరిశ్రమ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా, […]
READ MOREఅగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై కీలక తీర్పును సీజేఐ యు.యు.లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించింది. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని.. సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పర్దివాలా, జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ త్రివేదిలు ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించారు.జస్టిస్ లలిత్, భట్లు కోటాను వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని 103వ సవరణను సుప్రీం స్వాగతించింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అమలుకు సుప్రీం […]
READ MOREమునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు తొలిమెట్టుగా నిలుస్తుంది. సీఎం కేసీఆర్ సక్సెస్ మంత్ర.. బీజేపీని సైద్ధాంతికంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులను కూడగట్టారు. పాత లీడర్లను చేర్చుకొని క్యాడర్లో పునరుత్తేజం నింపారు. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదనే విషయాన్ని మునుగోడు ఎన్నికతో మరోసారి రుజువు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఇంచార్జీగా వ్యవహరించిన లెంకలపల్లిలో టీఆర్ఎస్ కు 254 ఓట్ల ఆధిక్యం వచ్చింది. హరీశ్రావు (మర్రిగూడ–613 ఓట్లు), నిరంజన్రెడ్డి […]
READ MOREనాగోల్ ఫ్లైఓవర్ను బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో మరో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిందన్నారు. నాగోల్లో రూ.143 కోట్ల ఖర్చుతో 990 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ను నిర్మించామని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ప్రజలు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణం చేయవచ్చన్నారు. ఎల్బీనగర్ – ఉప్పల్ పరిధిలో 17 ప్రాజెక్టులు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం వ్యాప్తంగా ఇప్పటి వరకు 32 […]
READ MOREకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే
admin October 26, 2022 0 COMMENTSకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలి ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆయన ప్రత్యర్థి శశిథరూర్ పై గెలవడం తెలిసిందే. 130 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఆరు సార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం అధికారికంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల ఇన్చార్జి మధుసూదన మిస్త్రి నుంచి ఖర్గే సర్టిఫికెట్ అందుకున్నారు. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, […]
READ MOREబ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ నియమితులయ్యారు. ఇటీవల ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగిన లిజ్ ట్రస్ విధ్వంసకర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రిషి మంగళవారం ఆ పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. గత 210 ఏండ్లలో బ్రిటన్ పాలనా పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు. ప్రధాని హోదాలో తొలి ప్రసంగం వెలువరించారు. 2019లో కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారంటే అది ఏ ఒక్క వ్యక్తి ఘనతగానో, […]
READ MOREఅంతర్జాతీయ జియోడైవర్సిటీ డే-2022ను పురస్కరించుకొని, గణనీయమైన భౌగోళిక వైవిధ్యాన్ని మరియు భౌగోళిక వారసత్వాన్ని పరిరక్షించడానికి కృషిచేస్తూ, మరింత సుస్థిర అభివృద్ధికి కొత్త మార్గాన్ని సుగమం చేయడానికి తెలంగాణ ప్రాంతంలోని జియో కల్చరల్ హెరిటేజ్ సైట్లను ఏడాది పొడవునా సందర్శించాలనే సంకల్పంలో భాగంగా దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వేదకుమార్, ఇంజనీర్లు, పర్యావరణవేత్తలు, చరిత్రకారులు, పౌరసమాజ సమూహాలతో కలిసి చారిత్రాత్మక బొమ్మలగుట్ట కొండను సందర్శించారు . ఉమ్మడి రాష్ట్రం లో సరైన సంరక్షణ మరియు రక్షణ లేకపోవడం […]
READ MOREనదులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది – ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్, “ప్రపంచ నదుల దినోత్సవం, కెనడా” ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డెక్కన్ హెరిటేజ్ అకాడమీ మరియు జెబిఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ సంయుక్తంగా ఆదివారం సాలార్జంగ్ మ్యూజియం వద్ద ‘మూసీ రివర్ ఫ్రంట్ వాక్’ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద కుమార్ మాట్లాడుతూ.. ఫోరం ఆధ్వర్యంలో చేపడుతున్న […]
READ MOREBestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.











