జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను మంత్రి కెటిఆర్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం జాంప్ ఫార్మా ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా తర్వాత హైదరాబాద్లో జాంప్ హైదరాబాద్లోనే పెద్ద బ్రాంచ్ను ప్రారంభించిందని పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందన్నారు. ఫైవ్ స్టార్ హోటల్స్ జీనోమ్ వ్యాలీకి దగ్గరలో రానున్నాయి. గ్లోబల్ వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో హైదరాబాద్ వాటా 33శాతం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అద్భుతమైన సహకారం అందిస్తుందన్నారు. 28 రోజుల్లోనే […]
READ MOREతెలంగాణ శాసనమండలి ఛైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. మండలి ఛైర్మన్గా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి మండలి ఛైర్మన్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సీఎం కావడం, శాసనసభ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉండటం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు.
READ MOREతెలంగాణలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కల సాకారం కావడానికి ఎంతో మంది కృషి చేశారని అన్నారు. దేశంలోనే తొలిసారి నదిలేని చోట ప్రాజెక్టు నిర్మాణం చేసింది ఇక్కడే. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలో నిర్మించిన ఈ […]
READ MOREశ్రీమతి అల్లం పద్మ మరణం పట్ల టిఆర్సి ఛైర్మన్ తీవ్ర సంతాపం… శ్రీమతి అల్లం పద్మ(తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీ.అల్లం నారాయణ భార్య) మరణం పట్ల తీవ్ర సంతాపం తెలుపుతున్నాము. ఆమె హైదరాబాద్ మహిళలకు ముఖ్యంగా తెలంగాణ మహిళా విద్యార్థులు మరియు యువతకు అందించిన సేవలకు “అమ్మ”గా ప్రసిద్ధి చెందింది. మహిళా జెఎసి సభ్యురాలిగా మహిళా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని క్రియాశీలక పాత్ర పోషించిన వారిలో శ్రీ. అల్లo పద్మ ఒకరు. తెలంగాణ ఉద్యమం […]
READ MOREమలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జెఎసిలో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ(55) అస్వస్థతతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉస్మానియాలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో మెస్ లు కూడా మూసేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన సమైక్య పాలకులకు ఆ విద్యార్థుల ఆకలి తీర్చి ధీటైన […]
READ MOREతెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది.సమ్మక్క- సారలమ్మ మహా జాతర -2022 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఈ మహా జాతర జరగనుంది. రెండేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహా జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు భారీగా వస్తారు. జాతర దృష్ట్యా ఇప్పటి నుంచే భక్తుల రాక పోకలు పెరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు […]
READ MOREతెలంగాణ రైతాంగనికి పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇస్తోన్న రైతు బంధు నిధుల పంపిణీ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అందరికీ రైతుబంధు పథకం అందుతుందని, ఎవ్వరి కూడా అపోహలు, అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. జనవరి 1వ తేదీ నుంచి వరుసగా సెలవు దినాలు వచ్చాయని, నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో రైతుబంధు స్కీమ్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడంలో కాస్త ఆలస్యమైందని అన్నారు. రైతు బంధు […]
READ MOREసంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో విద్యా సంస్థలకు ఈ నెల 8 నుండి 16 వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ప్రజలు పట్టణ ప్రాంతాల నుండి పల్లె ప్రాంతాలకు తరలిపోతున్నారు. సికింద్రాబాద్లో ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10 ఉండగా.. రూ. 50కి పెంచినట్లు వెల్లడించింది. […]
READ MOREకరోనా టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సోమవారం చార్మినార్ యునాని ఆస్పత్రిలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, వైద్య శాఖ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లతో పాటు 60 ఏళ్లు పైబడి ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు బూస్టర్ డోసుకు అర్హులు అని వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించింది.అర్హులంతా తప్పనిసరిగా […]
READ MOREతెలంగాణలోనూ కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ బాధితులే ఉంటారని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే యోచన లేదని, పేదల బతుకుదెరువు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.రానున్న రోజుల్లో 90 శాతం కేసులు ఒమిక్రాన్ ఉంటాయన్నారు డీహెచ్. ప్రస్తుతం డెల్టా50 శాతం, ఒమిక్రాన్ 50 శాతం కేసులు ఉన్నాయన్నారు. దేశంలోని 15 […]
READ MORE










