
డ్రగ్స్ తీసుకున్న ఐటీ ఉద్యోగులపై వేటు పడింది. 13 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నోటీసులు అందజేశాయి. టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి, తాజాగా ఓ పబ్ లో డ్రగ్స్ భాగోతం బయట పడేంత వరకు కూడా అంతా సంచలనమే. సాఫ్ట్వేర్లకు డ్రగ్స్ అమ్మినట్టు తేలడంతో పోలీసులు కంపెనీలకు లేఖలు రాశాయి అమెజాన్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, మహేంద్ర, క్యూసాఫ్ట్ కంపెనీ ఉద్యోగులు.. ప్రేమ్కుమార్, టోనీ, లక్ష్మిపతి దగ్గర నుంచి డ్రగ్స్, గంజాయి కొన్నట్టు పోలీసులు నిర్ధారించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




